logo

కూటమి అభ్యర్థులను గెలిపించిండి: అశోక్గ జపతిరాజు



విజయనగరం మండలంలో ముడిదాం, రీమాపేట
గ్రామాలలో టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం పొలిట్ బ్యూరో సభ్యుడు
పూసపాటి అశోక్ గజపతి రాజు, కూటమి ఎమ్మెల్యే
అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం
పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళు వంటివన్నారు.
భావితరాలకు మంచి భవిష్యత్ ఇవ్వాలంటే కూటమి
అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

0
1500 views